ఏపీ లిక్కర్ కుంభకోణం: సిట్ దూకుడు, చెవిరెడ్డి కంపెనీల్లో సోదాలు.

ఏపీ లిక్కర్ కుంభకోణంపై సిట్ దూకుడు కొనసాగిస్తోంది. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లో సిట్ బృందాలు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన…

చంద్రబాబు బహిరంగ సవాల్ – అసెంబ్లీకి రండి.. ?

ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి చల్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో జరిగిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ, గత ఐదేళ్ల…

పవన్ మాట చెల్లడం లేదా?

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ఒక నియామకంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తన సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నంను ఎఫ్‌డీసీ (ఫిల్మ్ డెవలప్‌మెంట్…

తాడిపత్రిలోకి ప్రవేశానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.

వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. తాడిపత్రిలోకి ప్రవేశానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.…

సుగాలి ప్రీతి కేసుపై జనసేన ఘాటైన స్పందన.

కర్నూలు యువతి సుగాలి ప్రీతి హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రీతి తల్లి పార్వతి చేసిన…

ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరిక ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.…

జగన్ పర్యటనలపై ఆంక్షలు ఎందుకు? – రోజా ప్రశ్న

మాజీ మంత్రి రోజా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని…

లిక్కర్ కేసుపై గవర్నర్‌ను కలవనున్న జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కలవనున్నారు. ఇటీవల రాష్ట్రంలో లిక్కర్ కేసు సంబంధంగా జరుగుతున్న వరుస అరెస్టుల నేపథ్యంలో ఈ భేటీ…

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు మీడియా సమావేశం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆయన కీలక అంశాలపై స్పందించే…

సింగయ్య భార్యను బెదిరించి రాజకీయాలు చేస్తున్నారా?: సీఎం

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు, నిర్దాక్షిణ్యమైన ప్రవర్తనలపై తీవ్రంగా స్పందించారు. “తప్పుడు ప్రచారాలు తాత్కాలికం, కానీ చేసిన పనులు శాశ్వతం” అంటూ…