వంశీ విడుదలతో రాజకీయ వేడి..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొల్పుతున్న ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్సీపీ నేత వంశీ జైలు నుంచి విడుదల కావడంతో, “తదుపరి లక్ష్యం ఎవరు?” అనే చర్చ…

ఉండవల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్…

ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను శ్రద్ధగా స్వీకరించిన మంత్రి,…

లోకేశ్ సవాళ్లు, హెచ్చరికలు.. జగన్‌పై తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రస్తుత మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణంలో జగన్‌కు ఒక్క పైసా కూడా…

బెట్టింగ్ బాధితులపై జగన్ పరామర్శ ఏంటని ప్రశ్న

పల్నాడులో బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించడంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు.…

ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న CM ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలపై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలవాలన్నా ఎందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని ప్రశ్నించారు. గురువారం మధ్యాహ్నం…

గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్‌లో ఉన్న ఓ వాహనం ఓ వృద్ధుడిని…

చంద్రబాబు విరమించాలి: లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి వైదొలిగి తన కుమారుడు నారా లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.…

జగన్‌పై మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం అమరావతిలో విలేకరులతో మాట్లాడిన…

పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి ఏడాది పూర్తి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ‘‘కొణిదెల పవన్…

జగన్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది

మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని విమర్శించారు. గత ఐదేళ్లలో అన్నిరంగాలు…