భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు మోదీ, వైఎస్ జగన్ శుభాకాంక్షలు

భారత్ గర్వించదగ్గ సమయం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వ్యోమగామి శుభాంశు శుక్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు…

నిమిష ప్రియకు ఊరట ..మరణ శిక్ష వాయిదా

యెమెన్ లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష తప్పించడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమిష ప్రియకు కాస్త…

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కు అస్వస్థత

ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.…

గోవా గవర్నర్ గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు

అమరావతి: తెలుగు వారికి గర్వకారణమైన వార్త ఇది. గోవా గవర్నర్ గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు…

దిల్లీలో బ్రిటన్ మహిళపై అత్యాచారం – ఇద్దరు నిందితులు అదుపులో

దిల్లీ: దిల్లీలో బ్రిటన్‌కు చెందిన ఒక మహిళపై జరిగిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, ఆ మహిళ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వ్యక్తితో పరిచయం…

కొంకణ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కొత్త చమురు వనరుల వెలికితీత

భారత్‌ మరో కీలకమైన విజయాన్ని అందుకుంది. దేశీయ చమురు ఉత్పత్తిని పెంచేందుకు, ఇంధన భద్రతను మెరుగుపరచేందుకు సహాయపడేలా అరేబియా సముద్రంలోని కొంకణ్ ప్రాంతంలో కొత్త చమురు వనరులు…

బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావు.. రోజుకో కొత్త ట్విస్ట్!

కన్నడ నటి రన్యా రావు సంబంధించిన బంగారం అక్రమ రవాణా కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సీబీఐ ఈ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేసింది.…

రూపాయి లిక్విడిటీ తగ్గుదలపై ఆర్‌బీఐ కీలక చర్యలు

₹1 లక్ష కోట్ల ఓఎంఓ, $87,000 కోట్ల ఫారెక్స్ స్వాప్ భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ సమస్య పెరుగుతున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…

కాప్‌జెమినీ 300+ జనరేటివ్ ఎఐ ప్రాజెక్టులతో వ్యాపారాలను మరింత సమర్థవంతంగా మార్చుతున్న విధానం!

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో క్రియాత్మక మార్పులను తీసుకువచ్చే సంస్థల్లో కాప్‌జెమినీ ఒకటి. తాజాగా, ఈ సంస్థ 300కి పైగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Generative AI) ప్రాజెక్టులపై…