మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లపై సీఎం రేవంత్‌తో ఒవైసీ సోదరుల భేటీ.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

రేవంత్ రెడ్డి: పాపన్నగౌడ్ కోటపై విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చారిత్రక ఖిలాషాపూర్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చి కాలగర్భంలో కలిపేందుకు…

రేవంత్‌రెడ్డి కేసుపై పిటీషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దాఖలు చేసిన పిటీషనర్ పెద్దిరాజుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి మౌసమి భట్టాచార్యకు…

బీసీ రిజర్వేషన్ల ధర్నాలో పాల్గొననున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. బీసీలకు 42 శాతం…

కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: తెలంగాణలో చరిత్రాత్మక బీసీ కులగణన చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీని ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లతో బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదించామని, అయితే కేంద్రం…

రేవంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ ముగిసింది

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక కీలక కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును…

cow protection : సీఎం కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర గోసంరక్షణ విధానాన్ని రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న మోడల్స్‌ను…

సీఎం మర్యాదపూర్వకంగా కలిసిన సీపీఆర్వో గుర్రం మల్సూర్

నూతనంగా ముఖ్యమంత్రి సీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టిన గుర్రం మల్సూర్ మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మల్సూర్, తనకు…

జహీరాబాద్ అభివృద్ధికి కీలక ప్రకటనలు చేసిన సీఎం.

సంగారెడ్డి జిల్లా పస్తాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా జహీరాబాద్ నిమ్జ్‌ ప్రాజెక్టుకు భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లను అందజేస్తామని వెల్లడించారు.…

న్యాయస్థానంలో రెండవసారి హాజరైన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయస్థానంలో రెండోసారి హాజరయ్యారు. ఆయనపై గతంలో నమోదైన కేసుల విచారణలో భాగంగా మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆయన సందర్శించారు. ఈ…