భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ర్యాలీ
భారత సైన్యానికి సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ రేపు (మే 8) సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్…
భారత సైన్యానికి సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ రేపు (మే 8) సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్…
భారత సైన్యం పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ శక్తివంతమైన చర్యకు తన…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యయాలు, ఉద్యోగ సంఘాల ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన… ఆర్థిక పరిస్థితులు,…
జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండించారు. దాదాపు 28 మంది…
పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన టూరిస్ట్లు , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవప్రదంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో…
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది…
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం తెలంగాణ ప్రభుత్వంపై కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవిని తొలగించాలనే యోచనపై…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా కార్యక్రమంలో పాల్గొని, స్థానిక సంస్థలు మరియు చట్ట సభల్లో రిజర్వేషన్లు అమలు…
కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని భూముల పరిరక్షణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. సుమారు 400 ఎకరాల భూములపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, హెచ్సీయూ విద్యార్థులు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఐక్యంగా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి…