ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్త న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్త న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా దుష్ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను గత రెండు రోజులుగా ట్రోల్ చేస్తున్నారని…
పల్నాడులో జరిగిన సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది.…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోషల్ మీడియా సంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి న్యాపతి విజయ్ ఆదేశాల మేరకు సోషల్ మీడియా వేదికల్లో అసభ్య పదజాలాన్ని, విద్వేషపూరిత…
ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో తాత్కాలికంగా నిరాశ ఎదురైంది. తనకు మళ్లీ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత…
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. స్థలం ఆక్రమణ కేసులో వంశీ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను…
తిరుమలలోని విశాఖ శారదా పీఠం మఠానికి పెద్ద షాక్ తగిలింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పీఠం ఓ భవనాన్ని నిర్మించుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ…
టీటీడీ ఛైర్మన్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై నమోదు చేసిన కేసు వ్యవహారంలో పోలీసులు అనుసరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి…
ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పోసాని దాఖలు…
గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ…