Updates : ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ మహిళలకు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్టు…

విశాఖలో రూ.50 వేల కోట్లతో గూగుల్ భారీ డేటా సెంటర్

గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దాదాపు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.50,000 కోట్లు) పెట్టుబడితో విశాఖపట్నంలో 1 గిగాబైట్…

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ – సీఎం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లు, ఐటీ రంగం, పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో మూడో రోజు ఆయన…

ఏపీ మున్సిపల్ శాఖ ఔట్సోర్సింగ్ వర్కర్లకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ నాన్-పబ్లిక్ హెల్త్ (నాన్ పీహెచ్) వర్కర్లకు గుడ్ న్యూస్. వారి వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజా…

రోజా – భానుప్రకాశ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖ నాయకురాలు ఆర్‌.కే. రోజా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై…

ఏపీ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన మాజీ ఎక్సైజ్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు సిట్ నోటీసులు…

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: సీఎం

ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఆగస్ట్ 15వ తేదీ…

విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు గౌరవం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. వేలాదిమంది ప్రజలు ఏకకాలంలో యోగా…

ఆంధ్రప్రదేశ్‌కు పర్యావరణ రంగంలో గర్వకారణమైన గౌరవం

భారత ప్రభుత్వం విడుదల చేసిన తాజా 2025 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ మరోసారి ఆకట్టుకుంది. వనరక్షణ, జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) మరియు వాతావరణంలో మెరుగుదల వంటి కీలక రంగాల్లో ఆంధ్రప్రదేశ్…

కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవ సభకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 23న ప్రత్యేక సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుపుతోంది. ‘సుపరిపాలన తొలి అడుగు’ అనే నినాదంతో ఈ సభను…