ఏపీలో పేదరిక నిర్మూలనకు ‘P-4’ కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘P-4’ (Poverty to Prosperity through People’s Partnership) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలో…

సుప్రీంకోర్టులో బెయిల్ రద్దుపై వాదనలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ ఎన్‌.కె. సింగ్‌ల ధర్మాసనం ఈ…

ఏపీకి 29 వేల టన్నుల యూరియా: కేంద్రమంత్రి జేపీ నడ్డా హామీ

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రి జేపీ నడ్డాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా…

రికార్డు సమయంలో అమరావతి నిర్మాణం: సీఎం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను రికార్డు సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం…

‘2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం’: రామానాయుడు

2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ లక్ష్యమని ఏపీ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి…

ఆంధ్రప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల్లో కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు

దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్‌లలో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం…

ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ దాడి: అనంతపురంలో ఘటన

ఆర్టీసీ బస్సు ఆపలేదనే ఆగ్రహంతో ఒక మహిళ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..అనంతపురం…

చేనేత అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం: నారా లోకేష్

మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి…

చేనేత కార్మికులకు అండగా ఏపీ ప్రభుత్వం

చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. కార్మికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, వారికి 50 ఏళ్ల…

లిక్కర్ కేసులో నిందితుడు కసిరెడ్డికి అస్వస్థత

లిక్కర్ కేసులో ఏ1 నిందితుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయనకు కిడ్నీలో రాళ్ల సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.…