కాళేశ్వరం సీబీఐ విచారణపై హైకోర్టులో హరీశ్ రావు పిటిషన్.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక…

ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి తెలంగాణలో సన్మానం

ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

రైతుల సమస్యలపై గన్‌పార్క్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసన.

హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. “గణపతి బప్పా మోరియా… రైతులకు కావాలి యూరియా” అంటూ నినాదాలు చేశారు. రైతుల సమస్యలు,…

తెలంగాణలో విద్యారంగంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష .

తెలంగాణలో విద్యారంగంలో నాణ్యతను పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా ప్రమాణాలను బలోపేతం చేయడం, బోధనలో లోపాలను సరిదిద్దడంపై అధికారులకు…

లిక్కర్‌ స్కాం కేసులో పైలా దిలీప్ సంచలన ఆరోపణలు.

లిక్కర్‌ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ30వ నిందితుడిగా ఉన్న పైలా దిలీప్, ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన…

టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్య కుట్ర?

నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందంటూ రౌడీషీటర్లు మాట్లాడుకున్న వీడియో ఒకటి కలకలం రేపింది. మద్యం తాగుతూ…

విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ…

వివేకా హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.

వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె, “వివేకా హత్యపై మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టకూడదు?…

తాడిపత్రిలోకి ప్రవేశానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.

వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. తాడిపత్రిలోకి ప్రవేశానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.…

సుగాలి ప్రీతి కేసుపై జనసేన ఘాటైన స్పందన.

కర్నూలు యువతి సుగాలి ప్రీతి హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రీతి తల్లి పార్వతి చేసిన…