పులివెందులలో జగన్ వీఐపీ పాసుల వివాదం – Minister

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయినా తన శైలిలో మార్పు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల…

బీఆర్ఎస్‌లో కలకలం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సస్పెన్షన్ షాక్

బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు…

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావుకు హైకోర్టు తాత్కాలిక ఊరట.

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ…

తెలంగాణలో వర్షాల బాధితులకు ఎక్స్‌గ్రేషియా.

తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఉపశమనం కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ మొత్తం…

డాక్టర్ వైఎస్ఆర్ 16వ వర్ధంతి: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “కోట్లాది మంది ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు” అని ఆమె అన్నారు. వైఎస్ఆర్ అమలు…

‘విషయం పెద్ద సార్ దగ్గరికి వెళ్తే రాజీపడే ప్రసక్తే లేదు’

కాళేశ్వరం ప్రాజెక్టుపై వివాదం, సీబీఐ విచారణ వంటి అంశాలపై తెలంగాణ ఎమ్మెల్సీ కె. కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రికా విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “విషయం…

చంద్రబాబు బహిరంగ సవాల్ – అసెంబ్లీకి రండి.. ?

ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి చల్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజంపేట నియోజకవర్గంలోని బోయనపల్లిలో జరిగిన ప్రజావేదిక సభలో మాట్లాడుతూ, గత ఐదేళ్ల…

అన్నమయ్య జిల్లాలో పర్యటించిన సీఎం ?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అన్నమయ్య జిల్లా బోయినపల్లిలో పర్యటించారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా…

కాళేశ్వరం సీబీఐ విచారణపై కేటీఆర్ ఘాటు విమర్శలు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం తెలంగాణలో కొత్త రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.…

బీఆర్ఎస్ బాధ్యత వహించాలి: బండి సంజయ్

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బహిర్గతమవడంతో బీజేపీ వైఖరి సరికాదని మరోసారి రుజువైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ అవకతవకలకు బీఆర్ఎస్ పూర్తి…