మునుగోడు అభివృద్ధిపై రాజ్ గోపాల్ రెడ్డి ఫైర్
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే అది తనకు అన్యాయం జరిగినట్టేనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం…
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే అది తనకు అన్యాయం జరిగినట్టేనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం…
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ బృందం…
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ తోషిబా ముందుకు వచ్చింది. సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద రెండు కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆ…
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన…
తెలంగాణ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక వ్యాఖ్యలు…
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు తమ పార్టీలో చేరడానికి…
రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికకు ఆమె తల్లి 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించింది. బాలిక తన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి…
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన తుది నివేదికను సమర్పించింది. బరాజ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం 2024 మార్చి…
బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. ఎప్పటికైనా వారు తన దారికి రావాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన…
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల హామీలలో బీసీలకు 42% రిజర్వేషన్ లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చిందని, అయితే…