కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావుకు హైకోర్టు తాత్కాలిక ఊరట.

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ…

కాళేశ్వరం సీబీఐ విచారణపై హైకోర్టులో హరీశ్ రావు పిటిషన్.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక…

కాళేశ్వరం నివేదికపై కేసీఆర్-హరీష్‌రావు పిటిషన్ల విచారణ వాయిదా

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై కాళేశ్వరం కమిషన్ నివేదిక అంశంలో ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ రెండు…

ఓబుళాపురం కేసులో సబితాకు హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ…

28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి నిరాకరణ

తెలంగాణ హైకోర్టు ఇటీవల ఓ బాలికకు సంబంధించిన అవాంఛిత గర్భస్రావానికి అనుమతి ఇవ్వడాన్ని నిరాకరించింది. గర్భం ఇప్పటికే 28 వారాలు దాటిందని, ఈ దశలో అబార్షన్ చేయడం…

కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు హైకోర్టులో పెద్ద ఊరట

తెలంగాణ హైకోర్టు కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలకు పెద్ద ఊరట కల్పించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమపై ఫేక్ వీడియో సృష్టించి ప్రచారం చేశారని…

నటి కల్పికకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్, జూలై 31: నటి కల్పికకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదైన రెండు కేసులలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు…

IAS officer : ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని ఆమె దాఖలు చేసిన…

తెలంగాణ హైకోర్టు సీజేగా ఏకే సింగ్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ప్రమాణం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనతో…

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు కట్టడి విధించింది. ఫీజులు పెంచాలన్న కాలేజీల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై…