ఆక్స్‌ఫర్డ్‌లో కేటీఆర్ ప్రసంగం

ఇంగ్లండ్‌లోని ప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కే తారక రామారావు (కేటీఆర్) తన ప్రసంగం ద్వారా రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని ప్రపంచానికి…

తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి వేగవంతం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కీలకంగా పనిచేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం…

తెలంగాణ అభివృద్ధికి ప్రపంచంతో పోటీ..

హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన, తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమానికి…

తెలంగాణపై కుట్రలు జరుగుతున్నాయంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) తెలంగాణ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం మరోసారి బీఆర్ఎస్‌దేనని ధీమా…

రైతు భరోసా సహా పలు రంగాలకు భారీ కేటాయింపులు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లు…

సికింద్రాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్

సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ముందడుగు పడింది. నేషనల్‌ హైవే-44లోని మిలిటరీ డెయిరీఫాం వరకు 5.32 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌…

తెలంగాణ రైజింగ్‌కు మద్దతుగా సహకరించాలని జైశంకర్‌ను కోరిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్‌ను…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: అభివృద్ధి, సంక్షేమ అంశాలపై వేడెక్కనున్న చర్చలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి (మార్చి 12) ప్రారంభంకానున్నాయి. ప్రస్తుత సమావేశాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేంద్ర బిందువుగా తీసుకుని అధికారపక్షం వ్యూహరచన చేస్తుండగా,…

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్: మంత్రి పొంగులేటి ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వారంలోగా…

రాష్ట్ర హక్కుల కోసం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో…