బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి

బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ ఒకేసారి రెండు భిన్నమైన అభిప్రాయాలు…

ముస్లింలకు రిజర్వేషన్లపై సీఎం స్పష్టత ఇవ్వాలి

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీసీల ధర్నాపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం ధర్నా చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ఆయన ధన్యవాదాలు…

రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాలేదు: సీఎం

తెలంగాణ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక వ్యాఖ్యలు…

మంత్రి పొంగులేటి–హరీష్‌రావు మధ్య మాటల యుద్ధం

రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ వాదోపవాదాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం మరింత రగిలిపోతోంది. తాజాగా ఈ అంశంపై రాష్ట్ర రెవెన్యూ…

కేటీఆర్ ఆగ్రహం – రేవంత్‌పై తీవ్ర విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు హైదరాబాద్…

హైదరాబాద్‌లో ఎలీ లిల్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం

గచ్చిబౌలిలో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ (Eli Lilly) తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి…

కాంగ్రెస్ – 15 వేల మందితో ప్రత్యేక రైలు ఢిల్లీకి

చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రైల్లో నాగపూర్ వరకు ప్రయాణించారు.…

CM పై బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలతో బీసీ సమాజాన్ని అవమానించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.…

సంచలన ఆరోపణలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, రేవంత్…

జూలై 28కి వాయిదా పడిన తెలంగాణ కేబినెట్ సమావేశం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. జూలై 25న జరగాల్సిన ఈ భేటీ ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో నిలిపివేయబడింది. తాజా నిర్ణయం ప్రకారం, సీఎం రేవంత్…