ఆపరేషన్ సిందూర్‌లో పాక్ విమానాల కూల్చివేత

భారత వాయుసేన (IAF) పాకిస్థాన్‌పై మే నెలలో నిర్వహించిన రహస్య ఆపరేషన్‌ వివరాలను అధికారికంగా వెల్లడించింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యలో, సుమారు…

బ్రిక్స్ సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు

రియో డి జనీరో (బ్రెజిల్):బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. శాంతి, భద్రతల అంశాలపై నిర్వహించిన ప్రత్యేక…

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వంపై జరిగిన దారుణమైన దాడిగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దాడిలో తల్లుల కుంకుమ తుడిచివేసిన ఉగ్రవాదులకు భారతదేశం “ఆపరేషన్ సిందూర్” రూపంలో…

Amit shah : పాకిస్థాన్ రేంజర్ల కాల్పుల్లో 10 మంది భారతీయ పౌరులు మరణం

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” అనంతరం, పాకిస్థాన్ రేంజర్లు నియంత్రణ రేఖ…

హషీం మూసా కోసం భద్రతా బలగాల ముమ్మర సెర్చ్ ఆపరేషన్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి వెనుక పాకిస్థాన్ ప్రత్యేక శిక్షణ ఉందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్…

జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద దాడిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా…

లండన్‌లో పాక్ రాయబారి దురుసు ప్రవర్తన

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. విదేశాల్లో కూడా భారత సంతతి ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌లోని పాకిస్థాన్…

హైదరాబాద్ హై అలర్ట్

హైదరాబాద్ హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, హైదరాబాద్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చార్మినార్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ పోలీసులతో…

నల్ల రిబ్బన్లతో నమాజ్, నినాదాలు..

పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నమాజ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు ముస్లింలు నల్ల రిబ్బన్లు…

పహల్గామ్ ఉగ్రదాడిలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అనన్య నాగళ్ల!

పహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మధుసూధనరావు…