పాకిస్థాన్ క్షిపణి ప్రయోగం విజయవంతం

పాకిస్థాన్ మరో కీలక సైనిక చర్య చేపట్టింది. తన surface-to-surface పైకి ప్రయోగించగల “అబ్దాలీ” క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్షిపణి 450…

విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.

విజయవాడలోని ఏపీసీసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్…

పాకిస్తానీ యూట్యూబ్ ఛానెళ్లపై భారత్ నిషేధం!

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం విధించింది. మతపరంగా సున్నితమైన అంశాలు,…

పాకిస్థాన్ కుటుంబానికి భారత్‌లో చికిత్స ఆగిపోయే ప్రమాదం

పహల్గామ్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు రేపటిలోగా (ఏప్రిల్ 27) భారత్‌ను విడిచిపెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మెడికల్ వీసాలపై భారత్‌లో…

పహాల్గాం దాడి తర్వాత విశ్వరూపం 3 వార్తలు వైరల్!

పహాల్గాంలో ఉగ్ర మూకలు సృష్టించిన నరమేధానికి భారత్ కఠిన ప్రతిచర్యలకు సిద్ధమవుతోంది. మోడీ, అమిత్ షా ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో పాకిస్తాన్ టెన్షన్‌లోకి వెళ్లింది. ఈ…

పహల్గామ్ ఘటనపై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది

హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ కేంద్రంలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పహల్గామ్ దాడిపై తీవ్రంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో…

సీఎం పాక్‌పై తీవ్ర విమర్శలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్‌లో శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ పీపుల్స్…

పాకిస్థాన్ సంచలన నిర్ణయం

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న శాంతి చర్చలకు పునాది అయిన…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. గురువారం కావలికి చేరుకున్న పవన్, నేరుగా మధుసూదనరావు ఇంటికి…

పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు వైయస్‌ జగన్‌ నివాళి.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం…