ఎస్సీఓ సమావేశంలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి మూడు ప్రమాదకర శక్తులుగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభివర్ణించారు. మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ…
ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనేవి మూడు ప్రమాదకర శక్తులుగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభివర్ణించారు. మంగళవారం జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ…
చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని జాయింట్…
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హార్స్ రైడర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబానికి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం న్యాయం చేసింది. అనంత్నాగ్ జిల్లా హపత్నార్ ప్రాంతంలోని హుస్సేన్…
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి జర్మనీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో కలిసి జర్మనీ…
పహల్గామ్ ఉగ్రదాడి మరియు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య, బీసీసీఐ ఆసియా కప్ 2025 టోర్నీలో పాల్గొనకూడదని కీలక నిర్ణయం…
గత నెల 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. అమాయకులైన 26 మంది పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. ఈ దారుణ…
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని సాకుగా చూపి, భారత్ తమ దేశంపై దాడికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. జాతినుద్దేశించి…
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ భద్రతకు ముప్పు…
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, దేశ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్తో…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి సమాచారం అమెరికా ఇంటెలిజెన్స్ దగ్గర ఉందని ఆయన…