పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ ఇకపై పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.…

పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు సీఎం ట్రిబ్యూట్

పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన టూరిస్ట్లు , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవప్రదంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో…

కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఇటీవల జరిగిన దారుణ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్ భౌతికకాయం స్వగ్రామానికి చేరుకుంది. దాదాపు…

పాక్ మిస్సైల్ పరీక్ష ప్రకటన… భారత్ అప్రమత్తం!

ఈ నెల 24వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఈ క్షిపణి పరీక్ష జరగనుందని ఏఎన్ఐ నివేదిక తెలిపింది. కరాచీ తీరానికి సమీపంలో ఉన్న ప్రత్యేక…

పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పురోగతి

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో జరిగిన భయానక ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ఈ దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2000…

సాయి పల్లవి ఉగ్రదాడిపై ట్వీట్: నెటిజన్లు పాత వీడియోతో ట్రోలింగ్

సాయి పల్లవి ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ట్వీట్ చేసి ఆ దాడిలో కలిగిన నష్టం, బాధ, భయం తనకు వ్యక్తిగతంగా అనిపించిందని చెప్పారు. ఆమె ట్వీట్…

పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు యువకుడి …

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు భౌతికకాయం స్వగ్రామానికి బుధవారం చేరుకుంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుసూదన్ ఈ దాడిలో…

ఉగ్రదాడిపై టాలీవుడ్ గళమెత్తింది: కఠిన చర్యలపై డిమాండ్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. అమాయక పర్యాటకులపై జరిగిన ఈ కాల్పుల్లో 28 మంది మృతి చెందడం హృదయ విదారక విషయం.…

పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ కఠిన నిర్ణయాలు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేప‌థ్యంలో భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడికి పాక్ మద్దతు ఉందని ఆరోపిస్తూ, భారత్ తీవ్రంగా…

కేంద్రం అత్యంత గంభీరంగా స్పందించింది

జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా జరిగిన కిరాతక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలను…