పాకిస్థాన్ గూఢచర్య ముఠా రద్దు

పంజాబ్ పోలీసుల ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంగా ముగిసింది. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం పాకిస్థాన్‌కు చేరవేసిన ఇద్దరు గూఢచర్యానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గురుదాస్‌పూర్‌కు చెందిన…

బీసీసీఐ ఆసియా కప్ 2025 నుంచి విరమణ

పహల్గామ్ ఉగ్రదాడి మరియు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంగా భారత్‌-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య, బీసీసీఐ ఆసియా కప్ 2025 టోర్నీలో పాల్గొనకూడదని కీలక నిర్ణయం…

పాకిస్తాన్‌పై భారత దాడుల ప్రభావం వెలుగులోకి !

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత బలగాలు తీవ్ర ప్రతీకారం తీర్చుకున్న…

బీజేపీ నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ – పవన్ కళ్యాణ్

ఆపరేషన్ సిందూర్ పట్ల భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి…

రాష్ట్రపతిని కలిసిన త్రివిధ దళాధిపతులు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు కలిసి భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా…

11 మంది సైనికుల మృతి, 200 మందికి పైగా గాయాలు.

పహల్గామ్‌లో భారత జవానులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పింది. ఈ దాడి వల్ల తీవ్ర నష్టాలు జరిగాయని…

భారత సైన్యం వీడియో విడుదల

భారత సైన్యం, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌పై చేపట్టిన దాడి వీడియోను ప్రెస్‌మీట్ సంద‌ర్భంగా మీడియాకు ప్రదర్శించింది. ఈ వీడియోలో భారత సైన్యం, ఇండియన్ నేవీ, ఆర్మీ,…

పాకిస్థాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు భారీ నష్టం

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ నిర్వహించిన ప్రతీ దాడిలో పాకిస్థాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కు భారీ నష్టం కలిగిందని తాజా శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. చైనా…

మీడియా సమావేశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి కీలక వివరాలను వెల్లడించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు…

పాక్‌లో ఉగ్ర స్థావరాలపై దాడులు – 100 మంది ముష్కరులు హతం

ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం అయినట్టు కేంద్రం ప్రకటించింది. గురువారం ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వివరాలు…