నేటి నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మొత్తం…

ఏపీలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ: మంత్రి

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెక్నాలజీ వినియోగంతో పారదర్శకతతో కూడిన సంక్షేమాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సుపరిపాలనలో భాగంగా…

మున్సిపల్ పాఠశాల ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి నియోజకవర్గంలోని మారిసుపేటలో ఉర్దూ విద్యకు మరో అడుగు ముందుకు పడింది. జనసేన సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం చెంచు రామానాయుడు హైస్కూల్…

క్యూఆర్ కోడ్‌తో ప్రజల స్పందన, ఇంటికే సరుకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్…

రేషన్ షాపుల వ్యవస్థలో కీలక మార్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీలో మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త ATM కార్డు సైజులో రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు మరింత ఆధునిక, సురక్షితమైన రేషన్ కార్డులను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్…

దీపం-2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు మార్చి 31 వరకు అవకాశం

దీపం-2 పథకం (Deepam-2 Scheme)లో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas Cylinder) పొందేందుకు లబ్ధిదారులకు మార్చి 31 వరకు గడువు ఉందని ఆహార,…

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో భారీ బహిరంగ సభ జరిగింది. ‘జయకేతనం’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభకు వేలాదిగా…

నాదెండ్ల మనోహర్: జగన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్

మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కఠినంగా స్పందించారు. ‘వై నాట్ 175’ అంటూ గర్వపడ్డ జగన్, 11 సీట్లకు…

ప్రతిపక్ష హోదాపై జగన్ వైఖరిని తప్పుబట్టిన నారా లోకేశ్ – సభ గౌరవాన్ని కాపాడాలని హితవు

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా అంశంపై తీవ్రంగా స్పందించిన మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh), వైకాపా అధినేత జగన్‌ను తప్పుబట్టారు. గవర్నర్‌ను అవమానించడం అత్యంత దారుణమని…