హైదరాబాద్ నుంచి ఏపీకి సినీ పరిశ్రమ తరలింపు అవసరం: మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్కి సినీ పరిశ్రమ తరలిరావాల్సిన అవసరం ఉందని పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో…
ఆంధ్రప్రదేశ్కి సినీ పరిశ్రమ తరలిరావాల్సిన అవసరం ఉందని పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో…
మదనపల్లి, ఏప్రిల్ 14: అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని దేవళం వీధిలో ఒక దారుణం జరిగింది. తెల్లారేసరికి స్థానికులు మూడంతస్తుల భవనానికి ఉరివేసిన మృతదేహం చూసి తీవ్ర ఆందోళనకు…
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదలయ్యాయి. ఈసారి ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. గత…
ఆంధ్రప్రదేశ్లో నూతన పాలనాపద్ధతుల అమలుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ చొరవతో ప్రారంభమైన వాట్సాప్ గవర్నెన్స్ విధానం…
భారత వాతావరణ శాఖ (IMD) ఈటి రెండు రోజులకు తీవ్ర వేడిగాలుల హెచ్చరికను జారీ చేసింది. వేసవిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో, ప్రజలు…
డొక్కా సీతమ్మ అనేది ఒక గొప్ప జీవితం, ఆవిడ ఆహారదానం ద్వారా ఎంతో మందికి ఆదర్శమయ్యారు. ఆమె జీవితం పట్ల ఎంతో మంది అభిమానం గలుగుతున్నారు. తన…
అమెరికా అధికారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థుల విద్యా వీసా దరఖాస్తులను భారీగా తిరస్కరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ రెండు రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసిన…
రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలకు పట్టాలు ఇచ్చే ప్రభుత్వం అధికారంలో ఉందని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో గురువారం…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు భారీ నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.6,700 కోట్లు రుణంగా ఆమోదం పొందిన ఈ నిధుల్లో భాగంగా, మొదటి…
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన…