సింహాచలంలో గోడ కూలిన ఘటనపై..
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చందనోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై…
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చందనోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై…
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కంచిపల్లి గ్రామానికి చెందిన రెహానా బేగం 2017లో జర్మనీకి బయో మెడికల్ మాస్టర్స్ చదవడానికి వెళ్లింది. ఐదేళ్లు అక్కడ చదివిన తర్వాత…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న అమరావతికి పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ఈ పర్యటనలో అమరావతి నిర్మాణ పనుల…
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంచాయితీ మరోసారి న్యాయస్థానంలో ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్కు జారీ చేసిన తాజా అదనపు…
పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు, సోమవారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ, ఏప్రిల్ 23న పదో తరగతి…
కొన్ని సందర్భాల్లో, కొంతమంది కారు కొనుగోలు చేసే సమయంలో కారుకు ఉండే నెంబరు విషయంలో కూడా చాలా కచ్చితంగా ఉంటారు. వారు కేవలం కారును తీసుకోవడమే కాదు,…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం ఐటీ రంగ అభివృద్ధికి మరో గొప్ప ముందడుగు పడింది. విశాఖపట్నంలోని ఐటీ హిల్-3లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ పెట్టుబడులకు…
విశాఖ మధురవాడ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 9 నెలల గర్భిణి అయిన అనూషను భర్త జ్ఞానేశ్వర్ పాశవికంగా హత్య చేశాడు. 24 గంటల్లో డెలివరీ కావాల్సి…
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. పగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండతో భగ్గుతున్న వేళ, సాయంత్రం సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి వాతావరణ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం వేకువజామున దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలో…