మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపిస్తున్న అరాచక పాలన ప్రజలకు భయాన్ని సృష్టిస్తూ…

సీఎం జాతరలో పాల్గొని అమ్మవారి విశ్వరూప దర్శనం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రత్యేక పర్యటన నిర్వహించారు. ఆయన భార్య నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్నంగా తిరుపతి గంగమ్మ…

టెక్నాలజీ అందరికీ అవసరం: సీఎం

ఆధునిక టెక్నాలజీని అందరూ అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన పశుసంవర్థక శాఖ Tech AI 2.0 కార్యక్రమాన్ని…

ఆంధ్రప్రదేశ్‌లో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు

ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగం వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ.22 వేల కోట్లతో దేశంలోనే…

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి స్పష్టం

అనేక రోజులుగా ఏపీ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్ర‌చారం జరుగుతోందని, దీని పై గృహ వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ ప్ర‌చారాలపై…

భారత్–పాక్ ఉద్రిక్తతల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్..

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించబడింది. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కూకట్‌పల్లి, నాంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ బస్‌స్టేషన్,…

చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవదాయ శాఖపై నిన్న రాష్ట్ర సచివాలయంలో సమీక్ష జరిగింది. మంత్రి అనం రామనారాయణ రెడ్డి, శాఖతో జరిగిన ఈ సమీక్షలో…

పహల్గామ్ బాధితుల కుటుంబానికి అండగా మంచు విష్ణు

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలిలోని సోమిశెట్టి మధుసూధన్…

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలకు రైతుల నష్టం

ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలు చవి చూసిన విషయం బయటకొచ్చింది. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు…

రైతుల కోసం మరో మంచి నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రయోజనాలు అందించనున్నట్లు ప్రకటించింది.…