విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక పురోగతి

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ దుర్ఘటనకు గురైన ఎయిరిండియా విమానం బ్లాక్‌బాక్స్‌ల నుంచి డేటా సాఫల్యంగా డౌన్‌లోడ్…

275 మంది మృతిచెందిన ఘోర ఘటన

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై గుజరాత్ ఆరోగ్యశాఖ తాజా ప్రకటన విడుదల చేసింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రయాణికులు,…

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై చంద్రశేఖరన్ స్పందన

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా సన్స్, ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 270 మందికి పైగా…

బీమా క్లెయిమ్ దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో ఉండే అవకాశం.

అహ్మదాబాద్‌లో జూన్ 12న చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి…

గుజరాత్ విమాన ప్రమాదం: విద్యార్థుల దూకుడుపై వీడియో వైరల్

అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఎయిరిండియా విమానం కూలిన సమయంలో విద్యార్థులు బాల్కనీల నుంచి దూకుతున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. జూన్ 12వ…

విమాన ప్రమాద బాధిత కుటుంబాల ఆవేదన

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని కలచివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ఘటనలో సుమారు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ…

బ్లాక్ బాక్స్ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నగరంలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్…

విమాన కార్యకలాపాలు నిలిపివేత

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో అక్కడి విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భద్రతా కారణాల వల్ల అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో…

110 మంది ప్రాణాలు కోల్పోయారు

అహ్మదాబాద్‌లో ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన విమానం కుప్పకూలిన ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 110 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.…