జపాన్ భారత్కు E5 మరియు E3 Shinkansenహై-స్పీడ్ ట్రైన్ సెట్లు ఉచితంగా అందించనున్నట్లు జపాన్ టైమ్స్ నివేదించింది. ఈ విషయంపై జపాన్ ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది.
అలాగే, 2026లో అహ్మదాబాద్-ముంబై హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ లో భాగంగా E10 Shinkansen ను పర్యవేక్షించనుంది. ఈ రైలు 2026 ప్రారంభంలో ప్రాజెక్టు భాగంగా తన ప్రారంభ పర్యటన చేపట్టనుంది.
భారతదేశం 2030లో E10 శింకాన్స్en రైలు సేవలను ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ మార్గం పూర్తి కావడంతో, ఈ అత్యాధునిక రైలు సేవలు భారతదేశంలో ప్రారంభం కానున్నాయి.
Read More : సెన్సెక్స్ 1,577 పాయింట్లు జంప్ — నిఫ్టీ కూడా భారీ లాభాల్లో ముగింపు!
2 thoughts on “జపాన్ ఇండియాకు ఉచితంగా E5, E3 శింకాన్స్ఎన్ ట్రైన్లు.”
Comments are closed.