ఉత్తరాఖండ్లో మేఘ విస్ఫోటనం: గ్రామం కొట్టుకుపోయింది
దేవభూమి ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం సంభవించిన కుండపోత వర్షం (క్లౌడ్ బరస్ట్) పెను విషాదాన్ని మిగిల్చింది. హర్సిల్ సమీపంలోని ధారాలీ…
దేవభూమి ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం సంభవించిన కుండపోత వర్షం (క్లౌడ్ బరస్ట్) పెను విషాదాన్ని మిగిల్చింది. హర్సిల్ సమీపంలోని ధారాలీ…
భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాళేశ్వరం…
సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కళాశాల ఫంక్షన్కు చీర కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ధర్మవరం బాలాజీ నగర్కు చెందిన ఇంటర్…
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గ్లో బస్సు వెనుక వెళ్తున్న ఆటోను వెనుక నుంచి మరో బస్సు ఢీకొట్టింది. ఈ ఢీకొట్టడంతో ఆటో రెండు బస్సుల…
రాజకీయ నాయకుల ప్రసంగాల్లో దిగజారుతున్న ప్రమాణాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అసభ్య పదజాలం, బూతులు వాడటం ఒక ఫ్యాషన్…
అండర్-22 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం ఆరుగురు బాక్సర్లు సెమీ-ఫైనల్స్లోకి ప్రవేశించి భారత్కు ఆరు పతకాలు ఖాయం చేశారు. ఇందులో…
అప్పుల బాధతో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ముగ్గురు కన్న కూతుళ్లను గొంతు కోసి చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక…
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల లావాదేవీలు జరగడం…
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు హైదరాబాద్…