ఇజ్రాయెల్ రక్షణ దళాల మ్యాప్ వివాదం..
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ మ్యాప్ తీవ్ర దౌత్య వివాదానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ క్షిపణుల సామర్థ్యాన్ని వివరించే…
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ మ్యాప్ తీవ్ర దౌత్య వివాదానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ క్షిపణుల సామర్థ్యాన్ని వివరించే…
పహల్గామ్లో భారత జవానులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పింది. ఈ దాడి వల్ల తీవ్ర నష్టాలు జరిగాయని…
ఉగ్రవాదం పై భారతదేశం అనుసరిస్తున్న కఠిన వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగం ద్వారా ప్రపంచానికి మరోసారి స్పష్టం చేసినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్…
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని సాకుగా చూపి, భారత్ తమ దేశంపై దాడికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు. జాతినుద్దేశించి…
నేడు, ప్రధానమంత్రి మోదీ తన నివాసంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) మరియు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో అత్యవసర సమావేశం…
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, చైనా ఇరు దేశాలను శాంతియుత పరిష్కారం కోసం సంయమనం పాటించాల్సిందిగా సూచించింది. ఈ విషయమై చైనా అధికారికంగా ప్రకటిస్తూ,…
భారత్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఏ…
భారత ప్రభుత్వం పాకిస్థాన్ నుండి వస్తున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ వ్యూహంలో భాగంగా, అవసరమైన సమయంలో టెరిటోరియల్ ఆర్మీ సేవలను…
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని మద్దతు ఇస్తోందని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి యునైటెడ్ కింగ్డమ్లో స్పష్టం చేశారు. భారత-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన…
భారతదేశం వ్యాప్తంగా బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మాక్…