ఒడిశా: 15 ఏళ్ల హాకీ క్రీడాకారిణిపై సామూహిక అత్యాచారం
ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల యువ హాకీ క్రీడాకారిణిపై నలుగురు హాకీ కోచ్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు…
More
ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల యువ హాకీ క్రీడాకారిణిపై నలుగురు హాకీ కోచ్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు…
తమిళనాడు ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టిలో దారుణం చోటుచేసుకుంది.రసూల్ (35) అనే వ్యక్తి తన భార్య చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు గతంలో అమ్ముబీతో వివాహం…
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీకి మరో బిగ్ షాక్ తగిలింది. పాక్ ఆర్మీ బస్సుపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ ఘటనలో 29 మంది సైనికులు…
భారత్ గర్వించదగ్గ సమయం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వ్యోమగామి శుభాంశు శుక్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు…
యెమెన్ లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష తప్పించడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమిష ప్రియకు కాస్త…
ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.…
అమరావతి: తెలుగు వారికి గర్వకారణమైన వార్త ఇది. గోవా గవర్నర్ గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు…
కోల్కతాలోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) బాయ్స్ హాస్టల్లో ఓ విద్యార్థిని పై అత్యాచారం జరిగిందని తొలుత వచ్చిన ఆరోపణలు ఇప్పుడు ఆసక్తికర మలుపు…
కర్ణాటక రాష్ట్రం మైసూరులో ప్రేమ పేరుతో ఓ యువకుడు జరిపిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ యువతిపై కత్తితో దాడి…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూణె ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కీలక మలుపు తిరిగింది. తొలుత డెలివరీ ఏజెంట్ తనపై అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసిన యువతి,…