భూమన కరుణాకర్ తిరుపతిలో ఉండేందుకు అర్హుడు కాదు ?

తిరుపతి: టీటీడీ నిధులపై వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఆరోపణలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్…

తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుత చిక్కింది

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిసర ప్రాంతాలలో గత నెల రోజులుగా సంచరిస్తూ, స్థానికంగా భయాందోళనలు సృష్టించిన చిరుతపులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు పట్టుబడింది.…

తిరుపతి రేణిగుంటలో అగ్ని ప్రమాదం

తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఒక ఈచర్ ట్రక్కుకు స్కూటర్ అడ్డు రావడంతో ఈ…

తిరుపతిలో కారు నుంచి ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం

తిరుపతి నగరంలోని తిరుచానూరు పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రంగనాథం వీధిలో అనుమానాస్పదంగా ఆగి ఉన్న ఓ కారులో ఇద్దరు యువకులు మృతదేహాలుగా కనిపించడం తీవ్ర సంచలనానికి…

తిరుపతిలో రాత్రి గస్తీలకు డ్రోన్ పహారా

తిరుపతి నగరంలో రాత్రి గస్తీలను మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్లూకోల్స్‌, రక్షక్‌ పోలీసులు రాత్రిపూట గస్తీలు నిర్వహిస్తున్నప్పటికీ, వీధులు,…

తిరుమలలో భక్తుల భయంతో కొత్త చర్యలు..

తిరుమలలో చిరుతల సంచారం మరింత పెరిగింది. రెండు వారాల క్రితం కూడా తిరుమల పరిసరాలలో చిరుత సంచరిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పరిస్థితి క్రమంగా భక్తులలో భయం…

భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసుల వద్ద కేసు నమోదు

తిరుప‌తి: టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై చేసిన అసత్య ఆరోపణలతో భక్తుల…

అనా కొణిదెల.. శ్రీవారికి తలనీలాలు సమర్పణ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్…

తిరుపతిలో ఫుడ్ పాయిజన్ కలకలం: 11 మంది విద్యార్థులకు అస్వస్థత..

తిరుపతి సమీపంలోని చిల్లకూరు మండలంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చిల్లకూరు మండల కేంద్రంలోని డానియల్ చిల్డ్రన్స్ హోంలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.…

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా డాక్టర్ పూజిత నియామకం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కి అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారిణి డాక్టర్ పూజిత (Dr. Poojitha)…