రాష్ట్రంలో రైతుల ఆందోళన.. ఎండిన వరిపంటలతో బీఆర్ఎస్‌ నిరసన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరిపంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ…

రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ వర్గీకరణ అమలు – సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన, ఈ వర్గీకరణను ఏఐసీసీ అగ్రనేత రాహుల్…

రైతు భరోసా సహా పలు రంగాలకు భారీ కేటాయింపులు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లు…

తెలంగాణ బడ్జెట్ 2025-26: అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత

తెలంగాణ 2025-26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయం, ఆరోగ్యం,…

సన్న బియ్యం ఎక్కడ? కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

పేదలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు…

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ పెంపు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాస్) వర్గాల కోసం విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్‌ను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ…

** ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. బీసీ రిజర్వేషన్లకు మద్దతు కోరుతూ అఖిలపక్ష భేటీకి డిమాండ్**

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, అఖిలపక్ష ప్రతినిధుల సమావేశానికి సమయం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి…

కాంగ్రెస్‌ కార్యకర్తల కోసం రూ.6000 కోట్ల నిధులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు భారీ ప్రకటన చేశారు. తమ వెంట కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు రూ.4…

లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం

లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో శాస్త్రీయ విధానాన్ని పాటించాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని పలు రాజకీయ పక్షాల నేతలు సూచించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ…

జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హిందూ ఆలయాల నిధులపై లోక్‌సభలో చర్చ

హిందూ ఆలయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ఆయా ఆలయాల నుంచి వచ్చే నిధుల వినియోగం, వాటి స్వతంత్రతపై కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్…