డీలిమిటేషన్‌పై వైఎస్ జగన్, షర్మిల స్పందన – అన్యాయాన్ని తట్టుకోలేమంటూ షర్మిల హితవు

ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే భావనతో, వైఎస్ జగన్ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. ఈ…

దక్షిణాది రాష్ట్రాల సమావేశం: ఒకే వేదికపై సీఎం రేవంత్, కేటీఆర్ – తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కీలక భేటీ నిర్వహించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో జరిగిన…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డు చైర్మన్ భేటీ: గ్రామీణాభివృద్ధికి సహకారం కోరిన సీఎం

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి మరింత సహాయపడేందుకు నాబార్డు బ్యాంకు తక్కువ వడ్డీ రుణాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం…

కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు – పరిశ్రమల విధానంపై ఆగ్రహం

కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ విమర్శలు కేటీఆర్ ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. బయ్యారంలో ఉక్కు…

జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ – అడిషనల్ కలెక్టర్ వివాదం

జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ శ్రీలత మధ్య వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఓ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీలత చేసిన వ్యాఖ్యలపై…

హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట

బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సందర్భంగా నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం…

కేటీఆర్ కీలక ప్రకటన: అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాదయాత్ర

తెలంగాణలో అధికారంలోకి రావడం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దఎత్తున కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం సూర్యాపేటలో కీలక…

“అవ్వా.. బాగున్నావా?” – కేటీఆర్ అప్యాయతకు నెటిజన్ల ప్రశంసలు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సాదాసీదా ప్రవర్తనతో మరోసారి అందరి మన్ననలు పొందారు. నగరంలోని ఓల్డుబోయినపల్లి డివిజన్లో ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వచ్చిన కేటీఆర్…

హైడ్రా పనితీరుపై హైకోర్టు ఆగ్రహం.. పేదలకే టార్గెట్‌నా?

చెరువుల అభివృద్ధికి సహకరిస్తున్న, సహకరించడానికి సిద్ధంగా ఉన్న 72 సంస్థల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సమావేశమయ్యారు. కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరిన రంగనాథ్,…

తొండ ముదిరితే ఊసరవెల్లి.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి: కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ 2025 (Budget 2025)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పంటలు ఎండిపోతున్న సమయంలో ప్రభుత్వం…