2019 వరల్డ్‌కప్ ఓటమి తర్వాత బాత్రూంలో ఏడ్చిన కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగాలకు లోనైన సంఘటనను సీనియర్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వెల్లడించాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో…

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్ శర్మ

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున…

జట్టు రీ-ఎంట్రీ కోసం సర్ఫరాజ్ ఖాన్ కసరత్తు

భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు గట్టిగా శ్రమిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనకు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక…

క్రికెట్‌-ఫుట్‌బాల్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో

మాంచెస్టర్ వేదికగా క్రికెట్‌ అభిమానులు, ఫుట్‌బాల్‌ అభిమానులకి అరుదైన దృశ్యం కనిపించింది. టీమిండియా క్రికెటర్లు, మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్‌ ఆటగాళ్లు ఒకే వేదికపై కలుసుకున్నారు. మాంచెస్టర్‌లో…

BCCI నుంచి సర్‌ప్రైజ్!

ఇటీవల టెస్టుల నుంచి వైదొలిగిన టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ శుభవార్త తెలిపింది. టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఈ…

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులను ఆశ్చర్యపరిచేలా టెస్ట్ క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా…

టీమిండియా సీనియర్లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు.

టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. వారు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినంత కాలం…

ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్..

ఐసీసీ సోమవారం విడుదల చేసిన పురుషుల క్రికెట్ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ వైట్ బాల్ ఫార్మాట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. వన్డే, టీ20లలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా,…

టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు — నాయర్‌కు బీసీసీఐ గుడ్‌బై!

టీమిండియా ఇటీవలి సిరీస్‌లలో నిరాశజనక ప్రదర్శనలపై బీసీసీఐ (Board of Control for Cricket in India) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ…

టీమిండియాకు భారీ నగదు బహుమతి ప్రకటించిన బీసీసీఐ

టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీగా ₹58 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మొత్తం జట్టులోని…