మోదీ చైనా పర్యటన: ఏడేళ్ల తర్వాత కీలక శిఖరాగ్ర సదస్సు

ఏడేళ్ల విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు. అమెరికాతో భారత సంబంధాల్లో విరామం ఏర్పడిన ఈ సమయంలో జరగబోయే ఈ పర్యటన అంతర్జాతీయంగా…

భారత్-చైనా సంబంధాలు కొత్త దశలోకి.

భారత్-చైనా సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో సరిహద్దు ప్రతిష్ఠంభన ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు జాతీయ భద్రతా…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనా పర్యటనకు

2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత సుదీర్ఘ కాలం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్ నగరంలో…

చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీ పునఃప్రారంభం

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత చైనా పౌరులకు పర్యాటక వీసాలను మళ్లీ జారీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం…

ఎస్‌సీవో సమావేశంలో సంయుక్త ప్రకటనపై భారత్ నిరాకరణ

చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని జాయింట్…

భారత సైన్యం మీద తప్పుడు ప్రచారం

భారత సాయుధ బలగాలపై తప్పుడు సమాచారం పంచుతున్నాయన్న కారణంతో చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు గ్లోబల్ టైమ్స్, జిన్హువాకు చెందిన ఎక్స్ ఖాతాలను భారత ప్రభుత్వం నిషేధించింది.…