చేనేత కార్మికులకు అండగా ఏపీ ప్రభుత్వం

చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. కార్మికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, వారికి 50 ఏళ్ల…

లిక్కర్ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు : CM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. లిక్కర్ కేసు మరియు ఈ కేసులో జరుగుతున్న అరెస్టులపై ఎవరూ వ్యాఖ్యలు చేయరాదని…

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లాల పేర్ల మార్పు, కొన్ని నియోజకవర్గాలను పక్క…

ఏపీ కేబినెట్ కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ (బుధవారం) ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో…

P4 కార్యక్రమానికి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి P4 కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు,…

ఆగస్టు 15 నుంచి 700 ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో

రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు (People), దార్శనికత (Vision), ప్రకృతి (Nature), సాంకేతికత (Technology) అనే నాలుగు మూలస్తంభాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం…

బనకచర్లపై మౌనం ఎందుకు?

బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్నామనే ధైర్యంతో బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని లోకేశ్…

మహిళలపై వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి…

జమ్మలమడుగులో ఆటోలో ప్రయాణించిన సీఎం

జమ్మలమడుగులో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసారి భిన్నంగా వ్యవహరించారు. సాధారణ ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకునే ఉద్దేశ్యంతో ఆయన ఆటోలో ప్రయాణించారు. స్థానిక…

విజయవాడ చేరుకున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల సాధన దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. నాలుగు రోజులపాటు సింగపూర్‌లో పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో…