రాజమండ్రి పర్యటన వాయిదా – చంద్రబాబు, పవన్‌పై బొత్స ఫైర్

రాజమండ్రిలో ఈ నెల 25న జరగాల్సిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాతే ఆయన పర్యటన జరగవచ్చని ఆ పార్టీ…

ఆవిష్కరణలకు నూతన వేదికగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. “మీ దగ్గర మంచి ఆలోచన ఉంటే, దాన్ని ఆచరణలో పెట్టి విజయవంతం కావడానికి ఆంధ్రప్రదేశ్ మీకు…

సీఎం, మంత్రి లోకేశ్‌ పద్మజకు నివాళి

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. మంగళవారం ఆమె తుదిశ్వాస…

ఏపీలో పేదరిక నిర్మూలనకు ‘P-4’ కార్యక్రమం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘P-4’ (Poverty to Prosperity through People’s Partnership) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలో…

‘జగన్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు’: కొలికపూడి శ్రీనివాసరావు

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మానసికంగా ఇబ్బంది పడుతున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చావును కోరుకోవడం దారుణమని ఆయన…

రికార్డు సమయంలో అమరావతి నిర్మాణం: సీఎం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను రికార్డు సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం…

గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా: సీఎం

అల్లూరి జిల్లా: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరి జిల్లాలోని లగిశపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులకు తమ ప్రభుత్వం పూర్తి…

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం: అల్లూరి జిల్లాకు సీఎం

అల్లూరి జిల్లా: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అల్లూరి జిల్లాలోని పాడేరులో జరగనున్న వేడుకలకు హాజరుకానున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ఈ…

ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్(updates)

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. తన ఫోన్‌తో పాటు…

పులివెందుల జడ్పీటీసీ విజయంపై సీఎం కీలక సూచనలు

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ రెండూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ తరఫున బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ తరఫున…