వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జయమంగళ.. చంద్రబాబు ఆశీస్సులు పొందిన వెంటనే టీడీపీ చేరిక?

తెలుగుదేశం పార్టీ (TDP) కి మళ్లీ చేరికకు ఆస్కారం ఉన్నట్లు కనిపిస్తున్న ఎమ్మెల్సీ (MLC) జయమంగళ వెంకట రమణ (Jayamangala Venkata Ramana) తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు…

ప్రస్తుతం రాజకీయాలపై ప్రముఖ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు

ప్రముఖ సినీనటుడు సుమన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాంబినేషన్ బాగుందని అభిప్రాయపడ్డారు. ఎన్డీయే…

వైఎస్ షర్మిల ఆగ్రహం: పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీసీసీ చీఫ్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పొరుగు రాష్ట్రాల కంటే అధికంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కూటమి పార్టీలు ప్రజలకు…

మే నెలలోపు లక్షా 55 వేల నీటి కుంటలు పూర్తి చేయడం లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సమస్య పరిష్కారానికి లక్షా 55 వేల ఫారం పాండ్‌ల (Farm Ponds) నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM…

ఆంధ్రప్రదేశ్ ప్రమాణస్వీకారం రోజున ప్రధాని మోదీ వ్యాఖ్యలు – చిరంజీవి భావోద్వేగం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం రోజున స్టేజ్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) భావోద్వేగంతో గుర్తు…

చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి సేవ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు…

ఎస్సీ వర్గీకరణపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

ఎస్సీ వర్గీకరణ అంశంలో ముఖ్య పాత్ర పోషించిన మందకృష్ణ, సీఎం చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చలో…

పోసాని బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగింపు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును…

హంద్రీనీవాపై వైసీపీ రచ్చ.. మంత్రి ధీటైన సమాధానం

హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు, ప్రవాహం పెంపుపై శాసన మండలిలో తీవ్ర చర్చ చోటుచేసుకుంది. వైసీపీ సభ్యుడు శివరామిరెడ్డి హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను ఆపాలని కోరారు.…

చంద్రబాబు – బిల్ గేట్స్ భేటీ: ఏపీ అభివృద్ధికి కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారం కోసం గేట్స్…