ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 2వ బ్లాక్‌లో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయనతో…

మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

అమరావతి, ఏప్రిల్ 3: ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి CM Chandrababu Naidu కీలక సూచనలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం…

రెడ్ బుక్ పేరిట వైసీపీ నాయకుల్లో భయాందోళనలు..

రెడ్ బుక్ పేరు చెప్పగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఒకరు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరగా, మరొకరు…

ఏపీ కేబినెట్ సమావేశం – అమరావతి, సింగపూర్ భాగస్వామ్యం, మోదీ పర్యటనపై చర్చ…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ప్రారంభమైన ఈ సమావేశంలో అమరావతి రాజధాని అభివృద్ధి,…

చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు: “మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సులతో పదవులు ఇవ్వబోము”…

పార్టీ కార్యకర్తల సమావేశంలో, తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో మంగళవారం, పర్చూరు…

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రామ్మోహన్ నాయుడు పిలుపు …

తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లితో సమానమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, కూటమి ప్రభుత్వ…

ఏప్రిల్ 9న అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా కొనుగోలు చేసిన 5 ఎకరాల స్థలంలో తన నివాస నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 9న ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన…

టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..

తెలుగుదేశం పార్టీ (TDP) 43వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు శుభవార్త చెప్పారు. చాలాకాలంగా నిరీక్షణలో ఉన్న మెగా…

టీడీపీ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు..

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,…

చెన్నైలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన – IIT Madrasలో AIRSS 2025లో పాల్గొననున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ఇవాళ చెన్నై (Chennai) పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ…