వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై.. ఎమ్మెల్సీ రాజీనామాతో షాక్

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి (YSRCP) మరోసారి భారీ షాక్ తగిలింది. పార్టీకి చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) రాజీనామా చేశారు. దీంతో…

Posani: ముగిసిన పోసాని సీఐడీ విచారణ, మరోసారి కస్టడీకి సిద్దం

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిపై సీఐడీ పోలీసులు నిర్వహించిన కస్టడీ విచారణ పూర్తయింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన…

ప్రజలకు మరింత దగ్గరగా సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఆరు నెలలకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం…

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. పలు కీలక అంశాలపై చర్చ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో సోమవారం ప్రత్యేక కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం…

TTD కీలక నిర్ణయం: తెలంగాణ ప్రజాప్రతినిధుల కోసం శ్రీవారి దర్శన ఏర్పాట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల (Telangana representatives) సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ ప్రకటించింది. ఈ…

2029 ఎన్నికల దృష్ట్యా కీలక సూచనలు చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తణుకు నూలి గ్రౌండ్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం…

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత…

ఓర్వకల్లులో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ఠంగా కృషి చేస్తుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఓర్వకల్లులో నిర్మించిన స్టీల్ ఫ్యాక్టరీని వచ్చే నెల 19వ తేదీన ముఖ్యమంత్రి…

జనసేన ఆవిర్భావ దినోత్సవం: రైతు వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్న తీరు

కాకినాడ జిల్లా చిత్రాడలో మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. జయకేతనం పేరుతో ఈ భారీ సభకు జనసేన పార్టీ విస్తృత…

వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్.. చంద్రబాబు మరోసారి ఆచరణలో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా వెంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్రసాదాన్ని వెంట తీసుకెళ్లడం ప్రత్యేకమైన సెంటిమెంట్‌గా మారింది. పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినా,…