రూ.53,922 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ…

ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా సీఎం ప్రయత్నం.

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం విశాఖపట్నంలోని నోవాటెల్‌లో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్…

రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించిన పేర్ని నాని.

రాజమండ్రి సెంట్రల్ జైలులో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మంగళవారం ములాఖాత్ చేశారు. ఈ సందర్భంగా…

విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ…

ఏపీ పట్టణాల్లో చెత్త సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కసరత్తు.

గ్రామాల నుండి వచ్చే ఆదాయాన్ని ఆ గ్రామాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి…

గురుకుల విద్యార్థుల జాతీయ విజయాలు – సీఎం

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్ పరీక్షల్లో 55 మంది ఎస్సీ,…

మెగాస్టార్ – సీఎం సహాయనిధికి కోటి విరాళం

ప్రజల సంక్షేమం పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళాన్ని అందించారు. సీఎం చంద్రబాబును ప్రత్యక్షంగా కలిసి,…

ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం భేటీ

ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శుక్రవారం) ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం…

ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరిక ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.…