జిల్లాలో ఏనుగు దాడిలో వ్యక్తి మృతి

తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దాసరిగూడెం గ్రామానికి చెందిన 72 ఏళ్ల ఆర్. సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటనపై…

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసుపై ఎస్పీ ప్రకటన:

తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసుపై ఎస్పీ నరసింహ కిషోర్ కీలక ప్రకటన చేశారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు…

పేరు మార్పు వివాదం: ఏపీలో వేడెక్కిన రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో పేరు మార్పు వివాదం మరోసారి రాజకీయ రచ్చ రేపుతోంది. ఇటీవలే వైయస్‌ఆర్‌ జిల్లా పేరును వైయస్‌ఆర్‌ కడప జిల్లాగా మార్చిన ఏపీ కేబినెట్ తాజాగా విశాఖపట్నంలోని…

మెట్రో ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు మంజూరు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. విశాఖపట్నం మరియు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సవరణ ప్రణాళిక (CMP) కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది.…

బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు – వైసీపీపై కీలక ఆరోపణలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై, తన కుటుంబంపై జరిగిన అన్యాయాలను పిఠాపురం అమ్మవారి…

అంగన్‌వాడీలకు న్యాయం చేయండి.. షర్మిల డిమాండ్

అంగన్‌వాడీలకు అన్యాయం జరుగుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు న్యాయం…

హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట.. విజయవాడ కేసులో అరెస్ట్ లేకుండా ఆదేశాలు

అమరావతి: ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టు (AP High Court) మరోసారి ఊరట కల్పించింది. కూటమి…

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరణ – సీఎం చంద్రబాబు ముఖ్య వ్యాఖ్యలు

విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో గురువారం దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య…

వేతన పెంపు, గ్రాట్యుటీ ప్రకటన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆశా వర్కర్లకు (Asha Workers) కూడా వరాలు…

జగన్ డ్రామాలు నడవవు..

మంత్రి కొల్లు రవీంద్ర మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా చూపిస్తూ, ఐ ప్యాక్ ద్వారా…