ఫిబ్రవరి 23న పరీక్ష యథాతథం

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్షలు యథాతథం – హైకోర్టు స్పష్టీకరణ ఫిబ్రవరి 23న జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షల వాయిదాకు హైకోర్టు తిరస్కారం…

ఏపీలో 55 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 55 మంది వైద్యులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ఏకంగా…

హోంమంత్రి వంగలపూడి అనిత సత్తెనపల్లి పోలీసులను ప్రశంసించిన కారణం

హోంమంత్రి వంగలపూడి అనిత సత్తెనపల్లి పోలీసుల సేవలను ప్రశంసించారు పల్నాడు జిల్లా: విద్యార్థినుల ఆచూకీ కనుగొనడంలో చూపిన చొరవకు హోంమంత్రి వంగలపూడి అనిత (Minister Anitha) సత్తెనపల్లి…

డాక్టర్ అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాపై వైఎస్ షర్మిల ఆగ్రహం, క్షమాపణలు డిమాండ్

YS Sharmila: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించినందుకు కేంద్ర…

CM Revanth Reddy And CM Chandrababu Naidu:న్యాయస్థానాలలో గురుశిష్యులకు ఎదురుదెబ్బలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నందుకు సుప్రీంకోర్టులో చివాట్లు తిన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి తిరుమల లడ్డూపై అసత్య…