ముగిసిన సీఎం సింగపూర్ పర్యటన
సింగపూర్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్వదేశానికి బయలుదేరారు. ఈ సందర్భంగా సింగపూర్లోని తెలుగు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.…
సింగపూర్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్వదేశానికి బయలుదేరారు. ఈ సందర్భంగా సింగపూర్లోని తెలుగు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో కీలక భేటీలు నిర్వహించారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని పేర్కొంటూ, గ్రీన్ ఎనర్జీ,…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందుకు పలు కీలక నిర్ణయాలు తీసున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రేపు (ఏప్రిల్ 25) ఆయన తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి దేశ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ప్రారంభమైన ఈ సమావేశంలో అమరావతి రాజధాని అభివృద్ధి,…
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించేందుకు జపాన్తో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందం…
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో సోమవారం ప్రత్యేక కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా వెంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్రసాదాన్ని వెంట తీసుకెళ్లడం ప్రత్యేకమైన సెంటిమెంట్గా మారింది. పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినా,…
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. లోక్సభలో జీరో అవర్ సందర్భంగా ఆయన ఈ…
అమరావతి రాజధాని పనుల ప్రారంభంపై కీలక ప్రకటన అమరావతి (AP Capital) నిర్మాణ పనులపై ఎప్పుడెప్పుడు స్పష్టత వస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం…