దేశ రాజధాని ఢిల్లీలో ఐదుగురు అక్రమ బంగ్లాదేశీ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వీరిలో ప్రతి ఒక్కరూ లింగమార్పు శస్త్రచికిత్సలు చేసుకున్నట్లు బయటపడింది.
పోలీసుల ప్రకారం, ఈ వ్యవస్థలో భాగంగా నిషేధిత కమ్యూనికేషన్ యాప్ ద్వారా వారు బంగ్లాదేశ్లో ఉన్న తమ మాఫియా నెట్వర్క్తో సంభాషిస్తూ ఉన్నట్లు గుర్తించారు.
ఇదంతా విస్తృతంగా ఆదేశాలకు వ్యతిరేకంగా జరగడమే కాకుండా, దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది.
Read More : ఉత్తరప్రదేశ్లో భర్తను హత్య చేసిన భార్య ..