దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వాడకానికి గ్రీన్ సిగ్నల్.

దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమంపై దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో 2025-26 నాటికి దేశంలో E20 పెట్రోల్ వినియోగానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.…

‘త్వరలో హైడ్రోజన్ బాంబ్ పెలుస్తా.. బీజేపీ సిద్ధంగా ఉండాలి’: రాహుల్ హెచ్చరిక

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ, బీజేపీని ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు…

ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా స్పష్టమైన సందేశం.

భారతదేశ ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నత వ్యవస్థ…

ఉక్రెయిన్ సంక్షోభంపై మోదీ స్పష్టమైన సందేశం.

ఉక్రెయిన్ సంక్షోభంపై మరోసారి తన స్పష్టమైన వైఖరిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వేదికపై తెలియజేశారు. యుద్ధానికి ముగింపు పలికి, శాంతిని పునరుద్ధరించాలని రష్యా అధ్యక్షుడు…

రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం – దేశ ప్రయోజనాలపై రాజీ లేదు.

అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరని… కేవలం దేశ శాశ్వత ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.…

లాస్ ఏంజెల్స్‌లో పోలీసుల కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృతి.(video)

లాస్ ఏంజెల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని ఫిగెరోవా స్ట్రీట్–ఒలింపిక్ బౌలేవార్డ్ కూడలిలో భారత సంతతికి చెందిన గుర్‌ప్రీత్ సింగ్ (36) పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. వివరాల…

నేతాజీ అస్థికలు స్వదేశానికి తేవాలని అనితా బోస్ విజ్ఞప్తి.

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ…

జపాన్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం

భారత ప్రధాని నరేంద్ర మోదీ 15వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనడానికి శుక్రవారం టోక్యోకు చేరారు. ఆయన రాక సందర్భంగా టోక్యో విమానాశ్రయంలో ప్రవాస భారతీయులు పెద్ద…

హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం

హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-కులు జాతీయ రహదారి పూర్తిగా అస్తవ్యస్తమైంది. సుమారు 50 కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి.…

బీహార్‌లో రాహుల్ యాత్రలో స్టాలిన్ హాజరు – బీజేపీ ఘాటు విమర్శలు

బీహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. ఆయన పర్యటనతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాజకీయ…