శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్

శ్రీలంక రాజకీయ వర్గాల్లో శుక్రవారం పెద్ద సంచలనం చోటుచేసుకుంది. దేశ మాజీ అధ్యక్షుడు, ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్ విక్రమసింఘేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అధ్యక్షుడిగా…

ఇమ్రాన్‌ ఖాన్ మేనల్లుడు షహ్రీజ్‌ ఖాన్ కిడ్నాప్

పాకిస్థాన్‌లో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు ఉధృతమయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అనిపిస్తున్న ఘటనలో, ఆయన మేనల్లుడు షహ్రీజ్ ఖాన్ కిడ్నాప్‌కు గురయ్యారు.…

అరుదైన బంగారు నర్సు షార్క్ గుర్తింపు

కరీబియన్ సముద్రంలోని టోర్టుగెరో నేషనల్ పార్క్ వద్ద ఒక అరుదైన బంగారు నర్సు షార్క్ (golden nurse shark) కనిపించింది. ఈ షార్క్ సుమారు రెండు మీటర్ల…

ఉత్తర కొరియా రహస్య క్షిపణి స్థావరం వెలుగులోకి

ఉత్తర కొరియా మరో రహస్య క్షిపణి స్థావరాన్ని నిర్మించిన విషయం ఆలస్యంగా బయటపడింది. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఏర్పాటు చేసిన ఈ స్థావరం నుంచి అమెరికాను…

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం తీవ్రం

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం, ఆ దేశ జనాభాలో సగానికి సమీపంగా ఉన్న 44.7 శాతం మంది పేదరిక…

బాబా వంగా 2026 జోస్యాలు: యుద్ధం, విలయం భయం

బల్గేరియాకు చెందిన అంధ ప్రవక్త బాబా వంగా చేసిన జోస్యాలు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగానే నిలుస్తాయి. “బాల్కన్ల నాస్ట్రడామస్”గా పేరుపొందిన ఆమె దశాబ్దాల క్రితమే కన్నుమూసినా… ఇప్పటికీ…

ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 71 మంది దుర్మరణం

ఆఫ్ఘానిస్థాన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో బస్సు, ట్రక్కు, మోటార్‌సైకిల్ ఢీకొనడంతో భయంకరమైన అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది చిన్నారులతో సహా…

భారత్-చైనా సంబంధాలు కొత్త దశలోకి.

భారత్-చైనా సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో సరిహద్దు ప్రతిష్ఠంభన ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు జాతీయ భద్రతా…

ఎరువుల సరఫరాకు చైనా అంగీకారం

భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఏడాది కాలంగా నిలిచిపోయిన ఎరువులు, టన్నెల్ బోరింగ్ మెషీన్లు (TBM), మరియు ఆటోమొబైల్ రంగానికి…

ఖార్కివ్‌లో రష్యా డ్రోన్ దాడి: పసికందుతో సహా 5 మంది మృతి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత విషాదాన్ని మిగులుస్తోంది. శాంతి చర్చలు సాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నగరంపై రష్యా జరిపిన డ్రోన్…