బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు ఈడీ హాజరుకావాలని ఆదేశించింది.
ఈడీ ఆదేశాల ప్రకారం —
- రానా దగ్గుబాటిని జూలై 23న,
- ప్రకాష్ రాజ్ను జూలై 30న,
- విజయ్ దేవరకొండను ఆగష్టు 6న,
- మంచు లక్ష్మిని ఆగష్టు 13న హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు ఉండగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్, ప్రమాణాలు, ప్రచారాల్లో వారి పాత్రపై విచారణ సాగనుంది.
Read More : ఏఎం రత్నాన్ని చైర్మన్గా సూచించిన పవన్
One thought on “బెటింగ్ యాప్ కేసు – టాలీవుడ్ ప్రముఖులకు సమన్లు”
Comments are closed.