ఏపీ మద్యం స్కాం : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై సిట్ విచారణ..
ఏపీ మద్యం స్కాం’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వేగవంతం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం, ధరలు, బ్రాండ్ల ఎంపిక, సరఫరాదారులతో…
ఏపీ మద్యం స్కాం’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వేగవంతం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం, ధరలు, బ్రాండ్ల ఎంపిక, సరఫరాదారులతో…
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, తనపై జారీ చేసిన ఏపీ సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు. మద్యం స్కాం కేసులో విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ట్విట్టర్లో చేసిన ఓ వ్యాఖ్య ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో AIADMK – BJP కూటమి…
రెడ్ బుక్ పేరు చెప్పగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఒకరు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరగా, మరొకరు…
“ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమంపై ఇప్పటివరకు ఏలాంటి కేసులు నమోదు కాలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన…
మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ (Vidadala Rajini)పై టీడీపీ (TDP) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) తీవ్ర స్థాయిలో విమర్శలు…
విశాఖపట్నంలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి మరో భారీ ఎదురుదెబ్బ తగలనుంది. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ గొలగాని హరి…
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజినీ (Vidadala Rajini)పై మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) తీవ్ర విమర్శలు చేశారు. తనను అవమానించారని,…
ఆంధ్రప్రదేశ్లో పేరు మార్పు వివాదం మరోసారి రాజకీయ రచ్చ రేపుతోంది. ఇటీవలే వైయస్ఆర్ జిల్లా పేరును వైయస్ఆర్ కడప జిల్లాగా మార్చిన ఏపీ కేబినెట్ తాజాగా విశాఖపట్నంలోని…
హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు, ప్రవాహం పెంపుపై శాసన మండలిలో తీవ్ర చర్చ చోటుచేసుకుంది. వైసీపీ సభ్యుడు శివరామిరెడ్డి హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను ఆపాలని కోరారు.…