రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించిన పేర్ని నాని.

రాజమండ్రి సెంట్రల్ జైలులో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మంగళవారం ములాఖాత్ చేశారు. ఈ సందర్భంగా…

తాడిపత్రిలోకి ప్రవేశానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.

వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. తాడిపత్రిలోకి ప్రవేశానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.…

జగన్‌పై నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు.

అమరావతి, ఆంధ్రప్రదేశ్‌పై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్‌ వేదికగా వైసీపీ అధినేత…

రాజమండ్రి పర్యటన వాయిదా – చంద్రబాబు, పవన్‌పై బొత్స ఫైర్

రాజమండ్రిలో ఈ నెల 25న జరగాల్సిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాతే ఆయన పర్యటన జరగవచ్చని ఆ పార్టీ…

ప్రభుత్వ సంక్షేమం చూసి వైసీపీకి ఓర్వలేకపోతున్నారు: మంత్రి అనిత

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నారని, ఇది చూసి వైఎస్సార్‌సీపీ నాయకులు ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత వంగలపూడి…

కూటమి ప్రభుత్వం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్టులు.

కూటమి ప్రభుత్వం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆరోపించారు. ఈరోజు…

పులివెందుల ZPTC ఉప ఎన్నిక: ఉద్రిక్త పరిస్థితులు

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వైసీపీ…

పులివెందుల ZPTC ఎన్నికపై హైకోర్టులో YSRCP పిటిషన్

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి YSRCP హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోలింగ్ బూత్‌లలో చేసిన మార్పులను సవాలు చేస్తూ ఈ పిటిషన్‌ను సమర్పించింది.…

పులివెందుల, ఒంటిమిట్లలో వైసీపీ కుట్రలు – బీటెక్ రవి

పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు కుయుక్తులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం…

నందిగామలో వైఎస్సార్ విగ్రహం తొలగింపుపై ఉద్రిక్తత

కృష్ణా జిల్లా నందిగామలోని గాంధీ సెంటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి సమయంలో అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. ఈ…