గిరిజన నిధులు సక్రమంగా వినియోగించాలి: సీతక్క

గిరిజన సంక్షేమానికి కేటాయించిన నిధులు సరైన విధంగా వినియోగించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను…

నీట్ సీట్లపై సుప్రీంకోర్టు సూచనలు తెలంగాణకు

నీట్ కౌన్సెలింగ్ మరియు మెడికల్ సీట్ల కేటాయింపులో విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానికత అంశంపై స్పష్టమైన పరిష్కారం తీసుకురావాలని సూచించింది. లేనిపక్షంలో…

హైదరాబాద్ కల్తీ కల్లు బాధాంతకం: కేటీఆర్ పరామర్శ

హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా…

బోనాల సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త

బోనాల పండుగ ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం వారి మెడికల్ బిల్లుల బకాయిల చెల్లింపుకు సంబంధించిన కీలక నిర్ణయం…

తెలంగాణ రైతులకు మరో విడత రైతు భరోసా నిధుల విడుదల

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో విడత నిధులను విడుదల చేసింది. తాజాగా రూ.1189.43 కోట్లను విడుదల…

రియల్ ఎస్టేట్ క్షీణతపై రామ్మోహన్ రావు ఆవేదన

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం క్షీణతకు గురైందని ప్రముఖ సినీ నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం…

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్‌కు 3 కోట్ల ఆర్థిక సహాయం

తెలంగాణ ప్రముఖ విప్లవ కవి, వాగ్గేయకారుడు, దివంగత గద్దర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ ఫౌండేషన్‌కు…

మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు

మహిళా శిశు సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన రెండు రోజుల మేధో మథన సదస్సు విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ…

Telangana Formation Day:తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ప్రముఖుల శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమానికి సహకరించిన…

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు భరోసా కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడగండ్ల వర్షాల…