బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది: డిప్యూటీ సీఎం.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై మరోసారి ఘాటుగా విమర్శలు చేశారు. పాలన పరంగా తెలంగాణను బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని, కేసీఆర్ రాష్ట్రంలో…
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై మరోసారి ఘాటుగా విమర్శలు చేశారు. పాలన పరంగా తెలంగాణను బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని, కేసీఆర్ రాష్ట్రంలో…
తిరుమలాయపాలెం మండలంలో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్…
తెలంగాణ మంత్రి పదవిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఉంటే తనకు మంత్రి పదవి దక్కేదని,…
చర్లపల్లి రైల్వే స్టేషన్కు ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రైల్లో నాగపూర్ వరకు ప్రయాణించారు.…
తెలంగాణలో మద్యం విక్రయాలను పల్లెపల్లెలకు విస్తరించాలన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో మద్యం…
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల హామీలలో బీసీలకు 42% రిజర్వేషన్ లు కల్పిస్తామన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చిందని, అయితే…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్లోని గాంధీ భవన్లో…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్గపోరు మరోసారి ముదిరింది. ఈ పరిణామాలు ఢిల్లీ హైకమాండ్ దృష్టికి చేరగా, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ,…
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి రాజకీయ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి పదవిపై తన…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం అధికారిక నివాసంలో…